గెలుపు దిశగా మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. తెలంగాణలో కూడా బీజేపీ అభ్యర్థులు 8 మంది విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇక అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయినటువంటి మల్కాజ్ గిరిలో BJP అభ్యర్థి ఈటెల రాజేందర్ సుమారు 2,69,994 ఓట్ల మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నారు ఈటల రాజేందర్. ఇక 2 లక్షల 50 వేలకు పైగా  మెజారిటీతో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాడు.

దీంతో ఈటల రాజేందర్ సంబురాలు షురూ.. బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. దీంతో ఆయన సంబరాల్లో మునిగిపోయారు. ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి తదితర ప్రాంతాల్లో   బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news