corona
కరోనా ఎఫెక్ట్.. ప్రజలకు ఇక కుటుంబాలను నెట్టుకురావడం కష్టమే..?
కరోనా లాక్డౌన్ కారణంగా ఇప్పటికే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయారు. నెల నెలా చెల్లించే ఇంటి అద్దె, బిల్లుల మాట దేవుడెరుగు. కనీసం పూట గడిస్తే చాలు.. అనుకునే పరిస్థితిలో ప్రస్తుతం చాలా మంది ఉన్నారు. అయితే మరో వారం రోజు అయితే ఇక కుటుంబాలను ఆ...
భారతదేశం
ప్రధాని మోదీ.. ”మేడిన్ ఇండియా” నినాదం..!
కరోనా లాన్డౌన్ నేపథ్యంలో దేశంలో అన్ని రంగాలు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చిన్న, మధ్య తరహా పరిశ్రమలైతే దాదాపుగా మూత పడే స్థితికి వచ్చాయి. ఇక పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి విలవిలలాడుతున్నారు. అయితే వారందరికీ వీనుల విందు చేసేలా ప్రధాని మోదీ రూ.20...
భారతదేశం
మే 18 నుంచి లాక్డౌన్ 4.0: ప్రధాని మోదీ
కరోనా వైరస్ మన జీవితాలపై పెను ప్రభావం చూపించిందని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఆయన ప్రకటించారు. అలాగే లాక్డౌన్ 3.0 మే 17వ తేదీ నుంచి ముగియనున్న నేపథ్యంలో...
భారతదేశం
ప్రజలకు మోదీ వరం.. రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ..
కరోనా వల్ల పతనమైన భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. మంగళవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ.. ఈ ప్యాకేజీని ప్రకటించారు. ''ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్'' పేరిట ఈ ప్యాకేజీని అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన...
భారతదేశం
కరోనాపై మనం గెలిచి తీరాలి: ప్రధాని మోదీ
కరోనా వైరస్పై మరింత దృఢ సంకల్పంతో పోరాటం చేస్తూ ముందుకు సాగాలని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందిపై ప్రభావం చూపించిందన్నారు. కేవలం ఒకే ఒక్క వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని అన్నారు. మానవత్వానికి ఇది ఒక పెద్ద సవాల్ విసిరిందని అన్నారు....
భారతదేశం
50 శాతం ఐటీ ఉద్యోగులకు.. పర్మినెంట్గా ఇంటి నుంచే పని..?
కరోనా లాక్డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో ఐటీ రంగం కూడా ఒకటి. అయితే చాలా వరకు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో కొంత వరకు కంపెనీలు నష్టాల నుంచి బయట పడ్డాయి. కానీ మెజారిటీ ఉద్యోగులు మాత్రం పనిచేయలేకపోయారు. దీంతో ఆయా కంపెనీలకు నష్టాలు తప్పలేదు. అయితే కంపెనీలు ఇకపై వ్యయాన్ని...
corona
కరోనా కట్టడికి ప్రమాదకరమైన వ్యూహం దిశగా కేంద్రం..?
దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎన్ని నిబంధనలను పాటిస్తున్నా.. లాక్డౌన్ అమలులో ఉన్నా.. నిత్యం కరోనా కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతోంది. నిన్న మొన్నటి వరకు చాలా తక్కువగా ఉన్న కేసులు ఇప్పుడు 1 లక్షకు చేరువ కానున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడికి మరిన్ని కఠినమైన చర్యలు...
corona
దేశవ్యాప్తంగా జూన్ 2 వరకు లాక్డౌన్ పొడిగింపు..?
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్డౌన్ను మరికొద్ది రోజుల పాటు పొడిగిస్తారని తెలుస్తోంది. మే 17వ తేదీ వరకు ఉన్న లాక్డౌన్ను జూన్ 2వ తేదీ వరకు పొడిగిస్తారని సమాచారం. ఆ తేదీ వరకు వైరస్ 70 రోజుల సర్కిల్ను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో వైరస్...
corona
వాహ్.. రూ.500కే కరోనా టెస్టు.. 90 నిమిషాల్లోనే ఫలితం..!
కరోనా టెస్టులకు ప్రభుత్వాలు ప్రస్తుతం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఒక టెస్టుకు కనీసం రూ.4,500 వరకు ఖర్చవుతోంది. ఇక ఫలితం కూడా వెంటనే రావడం లేదు. 24 గంటల వరకు ఆగాల్సి వస్తోంది. అయితే ఇకపై అంత ఖర్చు పెట్టాల్సిన పనిలేకుండా.. చాలా తక్కువ వ్యవధిలోనే కరోనా టెస్టు...
fact check
Fact Check: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో నిజంగానే కోత..?
సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ఫేక్ వార్తల వల్ల కొన్ని సార్లు ప్రధాన మీడియా సంస్థలే తప్పులో కాలేస్తున్నాయి. దీంతో ఆ వార్తలు ఆయా సంస్థలకు చెందిన వెబ్సైట్లలో, టీవీ చానళ్లలో ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలో వాటిని పాఠకులు నిజమే అని నమ్ముతున్నారు. సరిగ్గా అలాంటి వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా...
Latest News
చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!
చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...