పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ.. ఎప్పుడంటే ?

-

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం తీర్పు నేపధ్యంలో ఎన్నికలను తేదీలను ఎస్ ఈ సీ రీ షెడ్యూల్ చేశారు.. రాష్ట్రప్రభుత్వం ఎన్నికలకు సిద్దం కానందున రీ షెడ్యూల్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నూతన షెడ్యూల్ ప్రకారం మొదటి దశకు ఈ నెల 29 నుండి నామినేషన్స్ స్వీకరించనున్నారు.

అలానే  ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 2,3,4 విడతలను 1,2,3 విడతలుగా ఎస్ ఈ సీ మార్చారు. అలానే మొదటి దశ జరగాల్సిన ఎన్నికలను వచ్చే నెల 10కి రీ షెడ్యూల్ చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికలకు ఉద్యోగులు సహకరిస్తారా ? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 

Read more RELATED
Recommended to you

Latest news