భారత సైన్యంలో 419 మెటీరియల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

-

ఇండియన్ ఆర్మీలో కొత్తగా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. ఆర్మీ ఆర్డ్‌నెన్స్‌ క్రాప్స్‌లో మెటీరియల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ ఆర్మీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు వచ్చేనెల 12లోపు దరఖాస్తు చేసుకోచ్చు.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఇండియన్ ఆర్మీ.. మొత్తం 419 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో తెలంగాణ రీజియన్‌లో 32 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది. ప్రాంతాల వారీగా నియామక ప్రక్రియ చేపడతారు.

మొత్తం పోస్టులు: 5149

ఇందులో తెలంగాణ రీజియన్‌లో 32 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.

అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 12

వెబ్‌సైట్‌: http://www.aocrecruitment.gov.in

Read more RELATED
Recommended to you

Latest news