జనసేన తొలి జాబితా విడుదల

-

ఏపిల్ 11న జరుగనున్న ఏపి ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ జనసేన కూడా టిడిపి, వైసిపిలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒంటరిపోరుకి రెడీ అవుతున్న జనసేన తమ పార్టీ నుండి తొలి జాబితా విడుదల చేసింది. బుధవారం అర్ధరాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 32మంది శాసన సభకు సంబందించిన అభ్యర్ధుల పేర్లతో పాటుగా నలుగురు లోక్ సభకు పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేశారు.

లోక్‌సభ అభ్యర్థులు :

అమలాపురం- డీఎంఆర్‌ శేఖర్‌
రాజమండ్రి – ఆకుల సత్యనారాయణ
విశాఖపట్నం- గేదెల శ్రీనుబాబు
అనకాపల్లి- చింతల పార్థసారథి

శాసనసభ అభ్యర్థులు :

యలమంచిలి- సుందరపు విజయ్‌కుమార్‌
పాయకరావుపేట- నక్కా రాజబాబు
పాడేరు- పసుపులేటి బాలరాజు
రాజాం- ముచ్చా శ్రీనివాసరావు
శ్రీకాకుళం- కోరాడ సర్వేశ్వరరావు
పలాస- కోత పూర్ణచంద్రరావు
ఎచ్చెర్ల- బాడన వెంకట జనార్దన్‌(జనా)
నెల్లిమర్ల- లోకం నాగమాధవి
తుని- రాజా అశోక్‌బాబు
రాజమండ్రి సిటీ- కందుల దుర్గేశ్‌
రాజోలు- రాపాక వరప్రసాద్‌
పి.గన్నవరం- పాముల రాజేశ్వరి
కాకినాడ సిటీ- ముత్తా శశిధర్‌
అనపర్తి- రేలంగి నాగేశ్వరరావు
ముమ్మిడివరం- పితాని బాలకృష్ణ
మండపేట- వేగుళ్ల లీలాకృష్ణ
తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్‌
ఉంగుటూరు- నవుడు వెంకటరమణ
ఏలూరు- రెడ్డి అప్పలనాయుడు
తెనాలి- నాదెండ్ల మనోహర్‌
గుంటూరు వెస్ట్‌- తోట చంద్రశేఖర్‌
ప్రత్తిపాడు- రావెల కిశోర్‌బాబు
వేమూరు- ఏ. భరత్‌ భూషణ్‌
నరసరావుపేట- సయ్యద్‌ జిలాని
కావలి- పసుపులేటి సుధాకర్‌
నెల్లూరు రూరల్‌- చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి
ఆదోని- మల్లికార్జునరావు(మల్లప్ప)
ధర్మవరం- మధుసూదన్‌రెడ్డి
రాజంపేట- పత్తిపాటి కుసుమకుమారి
రైల్వేకోడూరు- బోనాసి వెంకటసుబ్బయ్య
పుంగనూరు- బోడే రామచంద్ర యాదవ్‌
మచిలీపట్నం- బండి రామకృష్ణ

Read more RELATED
Recommended to you

Latest news