మోడీ, అమిత్ షా సాయం లేకుండానే వైసీపీపై పోరాటం : పవన్ కళ్యాణ్‌

-

వైసీపీపై పోరుకు ఢిల్లీ బిజెపి నేతల సాయం కోరనని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమ్మ, పప్పా అంటూ మోదీ, అమిత్ షా వద్దకు వెళ్లానన్నారు. ‘ఇది మా రాష్ట్రం మేమే తేల్చుకుంటాం. మనం నేరస్తుల పాలనలో ఉండకూడదు.

రాజకీయాల నుంచి నేరగాళ్లను దూరం చేయకపోతే భావితరాలకు నష్టం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో బలంగా పనిచేసి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ ను సాధిస్తాం’ అని పవన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news