BREAKING : నేతలకు బెయిల్ వచ్చే వరకు విశాఖలోనే పవన్ కళ్యాణ్

-

విశాఖలో మొన్నటి నుంచి ఉద్రిక్తత పరిస్తితులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ను విశాఖ విడాలని.. పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే.. తమ నేతలకు బెయిల్ వచ్చే వరకు విశాఖలోనే ఉంటానని చెబుతున్నారు పవన్ కళ్యాణ్.

అరెస్టు అయిన నేతలకు బెయిల్ వచ్చే వరకు విశాఖలో ఉంటానని.. ఇక్కడి నుంచి అస్సలు కదిలేది లేదని తెల్చి చెప్పారు. ఇక ఇప్పటికే 64 మందికి బెయిల్ రాగా.. మిగిలిన వారి బెయిల్ పిటీషన్ పై ఉదయం విచారణ జరుగనుంది. కార్యకర్తలు, నేతలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పవన్ యాక్షన్‌ ప్లాన్ పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అటు నిన్న బీచ్ రోడ్డు నడిస్తే ఎలా ఉందని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news