అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీ కనుసన్నల్లో పని చేస్తోందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. బీజేపీతో కుమ్మక్కై వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని, అందుకే రాజీనామాలు చేసినా ఎన్నికలు జరగకుండా స్కెచ్ వేశారని ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తోందనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని కనకమేడల ఆరోపించారు. ఎన్నికల తర్వాత దేశం వదిలి పారిపోయే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నారని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిపై 11 కేసులున్నాయని, చంద్రబాబుపై ఒక్క కేసు కూడా లేదన్నారు. జగన్ రూ.43వేల కోట్లు దోచుకోవడానికి ప్రధాన సూత్రధారి విజయసాయిరెడ్డి అని ఆరోపించారు.
మోడీ డైరక్షన్.. ఈసీ యాక్షన్: కనకమేడల
By Anil Kumar
-
Next article
Read more RELATEDRecommended to you
ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయము : దగ్గుబాటి పురంధేశ్వరి
కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి...
Ganesh -
తెలంగాణలో మూడ్ ఎలా ఉంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్, కేంద్రంలో...
సోషల్ మీడియాలో సీఎం జగన్ ఫ్యాన్స్ హల్చల్.. కారణం వింటే షాక్ అవ్వాల్సిందే..
ఐదేళ్ల పాటు ఏపీకి జగన్ సీఎంగా ఉండగా మరో ఐదేళ్లు కూడా...