ఏడు కొండల వాడి క్యాలెండర్ కు రంగులేసారు…!

-

ఏపీలో వైసీపీ రంగుల వ్యవహారం కొన్నాళ్ళుగా వివాదాలకు దారి తీస్తుంది. వైసీపీ నేతల అత్యుత్సాహం ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తుంది. దేవాలయాలకు, ప్రభుత్వ ఆస్తులకు కూడా వైసీపీ రంగులు వేస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి క్యాలెండర్ కి కూడా వైసీపీ రంగులు వేసారు. ప్రతి సంవత్సరం రెండ్, గోల్డ్ కలర్ లో తిరుమల కాలెండర్ అద్భుతమైన లుక్ తో మనం చూసే వాళ్ళం.

కాని ఇప్పుడు మాత్రం వివాదాస్పదంగా వ్యవహరించారు. ఈ ప్రభుత్వాన్ని మెప్పించాలన్న అత్యుత్సాహం ఎక్కువై అంతా బ్లూ కలర్ వాడటం దుమారం రేపుతుంది. స్వామి వారి ఆలంకరణ కూడా ఆ కలర్ లోనే ఎక్కువుగా ఉందని తెలుస్తుంది. క్యాలెండర్ బాలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news