మన ‘లోకం’ స్పెషల్ : ఈ విషయం తెలిస్తే ఎల్లో మీడియా సూసైడ్ గ్యారెంటీ..!!

-

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీపై ఎల్లో మీడియా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే కథనాలు ప్రసారం గత కొన్ని రోజుల నుండి స్టార్ట్ చేసింది. సీఎం జగన్ ఆధ్వర్యంలోని రాష్ట్రంలో వైసీపీ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని కథనాలు వరుసగా ప్రసారాలు చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో పులివెందుల నుండి రౌడీలను దింపి టీడీపీ నాయకుల పై వైసిపి నేతలు దాడులు చేస్తున్నట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నట్లు వార్తలు బాగా రాస్తున్నారు.Image result for mediaప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా రాష్ట్రంలో పరిపాలన ఉందని తాజాగా రాష్ట్రంలో జరిగిన దాడులను ఉద్దేశించి చంద్రబాబు మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఎల్లో మీడియా ఈ విధమైన కథనాలు ప్రసారం చేస్తుంటే మరోపక్క నామినేట్ అయినా నామినేషన్ లెక్కలు మరోలా చెబుతున్నాయి. దాదాపు మొత్తం 652 జడ్పిటిసి స్థానాల్లో కేవలం 125 మాత్రమే వైసిపి పార్టీకి ఏకగ్రీవం వచ్చాయట.

 

అవి కూడా రాయలసీమ ప్రాంతంలో వైసిపి బలం గా ఉండే జిల్లాలో మాత్రమే అని తేలింది. దీంతో ఎల్లో మీడియా కావాలని వైసిపి పార్టీ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు. సరిగ్గా ఎల్లో మీడియా జడ్పీటీసీ స్థానాలు గురించి లెక్కలు తెలుసుకుంటే కథనాలు ప్రసారం చేసేవారు సూసైడ్ గ్యారెంటీగా చేసుకుంటారు…అంత తేడా ఉంది రాష్ట్రంలో అంతా బాగానే ఉంది అని ఈ లెక్కల గురించి వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news