పూరి జగన్నాథ్ నిజంగా ఆ సమస్యతో బాధపడుతున్నాడా?? అన్నిటికి ఛార్మినే కారణమా?

-

తెలుగు చలన చిత్ర పరిశ్రమకి హీరోయిజం లో సరికొత్త నిర్వచనం తెలిపిన దర్శకుడు పూరి జగన్నాథ్..ఈయన వచ్చిన తర్వాత హీరోయిజం స్టైల్ మారింది..సినిమా కంటెంట్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పూరి హీరో క్యారక్టర్ ని తెగ ఎంజాయ్ చేస్తారు..ఆయన ఫ్లాప్ సినిమాలను కూడా ఒకసారి ఈజీగా చూసేయొచ్చు..అంతటి బ్రాండ్ వేల్యూ ఉన్న డైరెక్టర్ ఆయన..అలాంటి డైరెక్టర్ ఈమధ్య కాలం లో పూర్తి గా గాడితప్పడం ఆయన అభిమానులను చాలా తీవ్రమైన నిరాశకి గురి చేస్తుంది..అసలు పూరి జగన్నాథ్ కి ఏమైంది..ఎందుకు ఇలా తయారు అయ్యాడు.

పోకిరి వంటి సినిమా తీసింది ఈయనేనా..ఇడియట్ లాంటి సినిమా తీసింది ఈయనేనా..ఎక్కడ ఆ పూరి జగన్నాథ్ అంటూ పూరి అభిమానులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు..ఛార్మి ని ప్రధాన పాత్ర లో పెట్టి ఆయన చేసిన జ్యోతి లక్ష్మి అనే సినిమా నుండి ఆయన కెరీర్ పూర్తి గా గాడితప్పినట్టు తెలుస్తుంది..ఈ సినిమా నుండే ఛార్మి మరియు పూరి జగన్నాథ్ బాగా క్లోజ్ అయ్యారు..వీళ్లిద్దరి గురించి మీడియా లో ఎన్నో వార్తలు వచ్చిన పట్టించుకోకుండా తమ పని తాము కానిచ్చేవారు.

వీళ్లిద్దరు కలిసి ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించి ఎన్నో సినిమాలు తెరకెక్కించారు..ఏ ముహూర్తం లో వీళ్లిద్దరు చేతులు కలిపారో కానీ..వీళ్ళు తీసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీలు కొట్టాయి..ఒకానొక్క సందర్భం వీళ్ళ బ్యాంకు అకౌంట్స్ లో కనీసం వంద రూపాయిలు కూడా లేని స్థితికి వచ్చేసారు..అంతలా వీళ్ళు నష్టపోయారు..అలాంటి సమయం లో హీరో రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి..సుమారు 40 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కి ఉన్న ఆర్ధిక కష్టాలన్నిటిని పూడ్చేసింది..ఇక ఆ తర్వాత వీళ్లకు ఫైనాన్స్ చెయ్యడానికి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి..దానితో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ని హీరో గా పెట్టి పాన్ ఇండియా లెవెల్ లో ‘లైగర్’ అనే సినిమాని తీశారు..ఈ సినిమా ఈరోజు ఘనంగా విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది..పూరి జగన్నాథ్ పైత్యానికి పరాకాష్ట లాంటిది ఈ సినిమా అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

పూరి జగన్నాథ్ ఇలా అవ్వడానికి కారణం ఛార్మినే అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త..ఆమెతో పరిచయమైనా తర్వాతనే పూరి జగన్నాథ్ కి ఎన్నో చెడు అలవాట్లు ప్రారంభం అయ్యాయి అని..అంతే కాకుండా తన కుటుంబానికి కూడా దూరం అయ్యాడని అంటూవుంటారు..వేరే అలవాట్లు ఎక్కువ అయ్యి పని మీద పూర్తిగా శ్రద్ద పోయిందని..అసలు పూరి మార్క్ హీరోయిజం ఈమధ్య కాలం లో బాగా మిస్ అవుతుందని అభిమానుల నుండి వినిపిస్తున్న వార్త..పూరి జగన్నాథ్ కి ఇండియన్ ఫిలిం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టేంత టాలెంట్ ఉందని..కానీ ఎందుకు ఆయన ఇలా మారిపోయాడో చాలా ఆందోళన కరంగా ఉందని అభిమానులు సోషల్ మీడియా లో వాపోతున్నారు..ఛార్మి దూరమైతే పూరి జగన్నాథ్ ఇంతకు ముందు లాగ మారుతాడని..ఆమె వల్లే సగం దరిద్రం అంటూ నెటిజెన్ల పెదవి విరుస్తున్నారు..మరి పూరి జగన్నాథ్ ఇకనైనా చెడు అలవాట్లను మానుకొని మంచి దారిలో నడుస్తూ మంచి సినిమాలు తీస్తాడా..లేదా ఆయన అభిమానులను ఇలాగె చెత్త సినిమాలు తీసి టార్చర్ చేస్తాడా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news