రామ మందిరం తపాలా స్టాంప్ ని విడుదల చేసిన ప్రధాని మోడీ..!

-

శ్రీరామ జన్మభూమి ఆలయం మీద స్మారక పోస్టల్ స్టాంప్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక పూర్తి వివరాలను చూస్తే.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ స్టాంప్ ని విడుదల చేశారు దీనితో పాటు రాముడి పై విడతల చేస్తున్న స్టాంపులు బుక్కుని కూడా ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. ఈ 48 పేజీల బుక్ లో 20 దేశాల స్టాంపులు ఉన్నట్లు తెలుస్తోంది. మోడీ మొత్తం ఆరు తపాలా స్టాంపుల్ని రిలీజ్ చేశారు. వీటిలో రామాయణం గణేషుడు హనుమంతుడు జటాయువు కేవత్ రాజ్ మా శబరి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ప్రధాన మోడీ మాట్లాడారు. ”నమస్కారం రామ్ రామ్.. ఈరోజు రామ మందిరం ప్రాణ ప్రతిష్ట అభియాన్ కి సంబంధించిన కార్యక్రమం లో నేను పాల్గొనడం విశేషం. ఈరోజు రామ మందిరానికి అంకితం చేసిన ఆరు ప్రత్యేక స్మారక తపాలా స్టాంపులు విడుదల చేశారు రామ భక్తులందరికీ నా అభినందనలు అని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news