రైతులకు శుభవార్త.. రేపటి నుంచే రైతు బంధు నిధులు విడుదల

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు.. టిఆర్ఎస్ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. రైతుబంధు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న.. రైతన్నలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అదిరిపోయే వార్త చెప్పింది. రేపటి నుంచి యా సంగీతానికి సంబంధించిన రైతుబంధు నిధులు విడుదల చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 15వ తేదీ లోపే రైతుబంధు నిధులను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల.. డిసెంబర్ 28 వ తేదీకి అది వాయిదా పడింది.

ఒక్క ఒకరం ఉన్న వారికి.. మొదటగా రైతుబంధు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తరవాత రెండు ఎకరాలు.. ఇలా పది రోజుల వరకు రైతుబంధు నిధులను విడుదల కానున్నాయి. అసలైన లబ్ది దారులందరికి.. రైతుబంధు నిధులను విడుదల చేయనుంది సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news