అమరుడైన తెలంగాణ జవాన్ శ్రీనివాస్…! తెలంగాణలో విషాద ఛాయలు..!

-

s srinivas martyr in jammu kashmir strike
s srinivas martyr in jammu kashmir strike

మొన్న మేజర్ సంతోష్ నేడు జవాన్ శ్రీనివాస్…! ఒక్క నెల గడువులో తెలంగాణ తల్లి ఇద్దరు ముద్దుబిడ్డలను కోల్పోయింది. మొన్న జరిగిన గల్వాన్ ఘర్షణలో మన మేజర్ సంతోష్ దారుణంగా మరణించిన విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో మరో తెలంగాణ జవాన్ ఎస్ శ్రీనివాస్ మరణించారు. దేశం కోసం ప్రాణాలు విడిచి అరుడైయ్యాడు…! జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఉగ్రడాదిలో జవాన్ ఎస్ శ్రీనివాస్ మరణించాడు. ఎస్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం రామగిరి మండలం నాగేపల్లికి చెందినవాడు. శ్రీనివాస్ 2013 లో ఆర్మీలో చేరాడు కాగా ఆయనకు రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి అయ్యింది. శ్రీనివాస్ మరణ వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news