BREAKING : సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట

-

BREAKING : సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి బిగ్‌ రిలీఫ్‌ లభించింది. తాజాగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను కొట్టి వేసింది హై కోర్టు.

ఇవాళ ఓఎంసీ కేసును ఏపీ హై కోర్టు విచారణ చేసింది. 2004-2009 మధ్య కాలంలో మైనింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి, ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారని ఆమెపై అభియాగాలు ఉన్నాయి. అయితే… ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను ఇవాళ కొట్టి వేసింది హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news