BREAKING : ఇప్పటం బాధితులకు పవన్‌ కల్యాణ్‌ ఆర్థిక సాయం

-

BREAKING : ఇప్పటం బాధితులకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.

ఇప్పటం గ్రామ ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా, ఉంటానని కూడా ప్రకటించారు పవన్‌ కళ్యాణ్‌. వైసీపీ ప్రభుత్వం మెడలు వంచైనా… ఏపీ ప్రజలకు న్యాయం చేస్తానని.. నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news