BREAKING: ఎస్సై మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్…

-

ఈ మధ్యనే పోలీస్ శాఖలో ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులు పరీక్షకు రాయగా అందుకు సంబంధించిన ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. దీనితో రాంక్ వచ్చిన అభ్యర్థులు తదుపరి రౌండ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం దీని తర్వాత అభ్యర్థుల సర్టిఫికెట్ లను వెరిఫై చేయనున్నారు. ఇక అంతకు ముందుగానే అప్లికేషన్ లలో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే.. సర్దుబాటు చేసుకునే స్పులభ్యాన్ని TSLPRB కల్పించింది. ఈ సమయం కాస్తా జూన్ 6వ తేదీ ఉదయం 8 గంటల నుండి జూన్ వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఉంది. కాగా ఈ సదుపాయాన్ని పొందడానికి కొంత ఫీజును వెహ్చించాల్సి ఉంటుంది.

కాగా ఇప్పటికే విడుదల చేసిన ఫలితాలలో తేడాలు వచ్చాయని కొందరు రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కు అప్లై చేసుకోగా అందుకు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news