శోభన్ బాబు అసలు ఆస్తుల విలువ అక్షరాల అన్ని లక్షల కోట్లా..?

-

ప్రతి ఏడాది ప్రముఖ వెబ్సైట్ ఐఎండిబి టాప్ -10 సెలబ్రిటీల జాబితాను ఆనవాయితీగా ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధిక పాపులారిటీ క్రేజ్ ను అందుకున్న కొంతమంది సినీ సెలబ్రిటీల జాబితాను వెల్లడించింది. తాజాగా ఈ ఏడాదికీ సంబంధించి సెలబ్రెటీల జాబితాను ప్రకటించింది ఇందులో తెలుగు హీరోలలో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ ,అల్లు అర్జున్, కన్నడ హీరో యష్, హీరోయిన్ సమంత ,కియారా అద్వానీ, ఐశ్వర్యారాయ్ ఆలియా భట్, ధనుష్ స్థానాన్ని సంపాదించారు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుతం రామ్ చరణ్ నాలుగవ స్థానంలో ఉన్నారు. సమంత ఐదవ స్థానంలో.. ఎనిమిదవ స్థానంలో ఎన్టీఆర్ అల్లు అర్జున్ తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకున్నారు. కే జి ఎఫ్ సినిమాతో మంచి పాపులారి సంపాదించిన యశ్ మాత్రం పదవ స్థానాన్ని సంపాదించారు. ఇక ఈ ఏడాది మొదటి స్థానంలో కోలీవుడ్ హీరో ధనుష్ దక్కించుకోగా రెండవ స్థానంలో ఆలియా భట్ ఉన్నది. ధనుష్ ఇదే ఏడాది హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇండియా నుంచి హాలీవుడ్ లో నటించిన స్టార్ కావడంతో ఐఎండిబి ధనుష్ కి మొదటి స్థానం ఇచ్చింది.

ఇక బాలీవుడ్ లో హిట్ల కోసం పాకలాడుతున్న సమయంలో ఆలియా భట్ గంగుబాయి కత్తియవాడి వంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆలియా భట్ రెండవ స్థానం లభించింది. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా లేవల్ల పేరు సంపాదించారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే ఇందులో ప్రభాస్ లేకపోవడంతో అభిమానులు కాస్త ఫీలవుతున్నారు. ఐశ్వర్యారాయ్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో క్రేజీ సంపాదించుకొని మూడవ స్థానంలో ఉన్నది. అందుకు సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news