BREAKING : VRS తీసుకున్న సోమేష్‌ కుమార్‌

-

BREAKING : తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ సంచలన నిర్నయం తీసుకున్నాడు. తాజాగా వీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు సీనియర్‌ ఐఏఎస్‌ సోమేష్‌ కుమార్‌. సీనియర్‌ ఐఏఎస్‌ సోమేష్‌ కుమార్‌..వీఆర్‌ఎస్‌ దరఖాస్తుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

కాగా, తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రిలీవ్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి రిలీవ్ చేసింది. ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే, ఏపీ సర్కార్‌ కు రిపోర్టు చేసినప్పటికీ.. ఇప్పటి వరకు పోస్టింగ్‌ ఇవ్వలేదు జగన్‌ సర్కార్‌. ఈ తరుణంలో వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు సోమేష్‌ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news