BIG BREAKING : రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకే ఆలౌటైన ఆసీస్

-

ఢిల్లీ టెస్టులో టీమిండియా విజయం బాటలో నడుస్తోంది. నిన్న బ్యాటింగ్‌ లో తడబడిన టీమిండియా… రెండో ఇన్నింగ్స్‌ లో టీమిండియా బౌలర్లు రెచ్చి పోయారు. దీంతో ఢిల్లీ టెస్టులో 113 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది.

దీంతో భారత్ ముందు 114 పరుగుల విజయ లక్ష్యం మాత్రం ఉంది. ఇక ఈ రెండో ఇన్నింగ్స్‌ లో ఏడు వికెట్లతో ఆసీస్‌ను వణికించాడు జడేజా. అటు అశ్విన్‌ మూడు వికెట్లు తీశాడు. కాగా, టీమిండియా ఇప్పుడు బ్యాటింగ్‌ కు దిగింది. 114 పరుగులు చేస్తే, రెండో టెస్టు లోనూ టీమిండియా విజయం సాధించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news