ఇంద్రకీలాద్రి దేవాలయం వద్ద కఠిన ఆంక్షలు.. ధూమపానం చేస్తే భారీగా ఫైన్

-

విజయవాడ ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో కటినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం 2003 అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో బాగంగానే బహిరంగ ప్రదేశంలో పొగాత్రాగేవారికి రూ.200 ఫైన్ విధిస్తున్నామని ఇంద్ర కీలాద్రి ఈఓ భ్రమరాంబ పేర్కొన్నారు. చట్టాన్ని సమర్ధవంతంగా ఆలయ ఈఓ భ్రమరాంబ అమలు చేయాలన్నారు.

చట్టం అమలుపై ఆలయ ఉద్యోగులు, సెక్యూరిటీ, శానిటరీ సిబ్బందికి అవగాహన కార్యక్రమం అని తెలిపారు. చట్టాన్ని ఆలయ పరిసరాల్లో కఠినంగా అమలు చేస్తామని వెల్లడించారు ఇంద్రకీలాద్రి ఈఓ భ్రమరాంబ. ఈ నియమాలు పాటించకపోతే కటినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news