BREAKING : గాంధీ ఆస్పత్రిలో కాలంచెల్లిన మందుల సరఫరా

-

BREAKING : సికింద్రాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో ఘోరం చోటు చేసుకుంది.గాంధీ ఆస్పత్రిలో కాలంచెల్లిన మందులను సరఫరా చేస్తున్నారు దుర్మార్గులు. కాలం చెల్లిన మందులను పేషంట్లకు గాంధీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 2021 లో గడువు ముగిసిన ఇన్సులిన్ మందులను షుగర్ పేషేంట్ల కు ఇచ్చారు గాంధీ ఆస్పత్రి వైద్యులు.

ఇంటికి వెళ్లాక విషయం గమనించడంతో ప్రాణలు కాపడుకున్నారు రోగులు. శాంపిల్స్ వెనుక డ్రాగ్ మాఫియా హస్తం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రోగులు. అయితే, గాంధీ ఆసుపత్రి లో ఫార్మసి లో అటువంటి మెడిసిన్ లేదని దృవికరించారు వైద్యులు. పేషేంట్ల కు ఎవరిచ్చారన్న విషయం పై విచారణ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news