కాంగ్రెస్ నుంచి మరో నలుగురు ఎంపీ అభ్యర్థుల ప్రకటన

-

పార్లమెంట్‌ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో… కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ నుంచి మరో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటన చేసింది అధిష్టానం. అదిలాబాద్ నుంచి సుగుణ కుమారి చెలిమలను ఎంపీ బరిలో ఉంచారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు పేరును ఖరారు చేశారు.

Announcement of four more MP candidates from Congress

భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైనల్‌ అయ్యారు. ఈ మేరకు నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటన చేసింది అధిష్టానం. కాగా… అదిలాబాద్ నుంచి సుగుణ కుమారి చెలిమలను ఎంపీ బరిలో ఉన్నారు. అయితే.. ఈమె టీచర్..ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వారం క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో అదిలాబాద్ నుంచి సుగుణ కుమారి చెలిమలను ఎంపీ బరిలో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news