హుజురాబాద్ ఆసుపత్రిలో ఘోరం…మరుగుదొడ్డిలో మృత శిశువు !

-

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మరుగుదొడ్డిలో మృత శిశువు కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఈ దారుణం గురు వారం తెరపైకి వచ్చింది. అప్పుడే అబార్షన్ చేసిన మృత ఆడ శిశివును టాయిలెట్ లో పడేసి వెళ్లింది గుర్తు తెలియని మహిళ.

హుజురాబాద్ ఆసుపత్రిలో ఘోరం…మరుగుదొడ్డిలో మృత శిశువు !

దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు డ్యూటీ డాక్టర్ రమేష్. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version