BREAKING : టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు

-

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.  తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు అయింది.

నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ కు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 3 లక్షల పూచికత్తుతో పాటు పాస్ పోర్ట్ లు సరెండర్ చేయాలని ఆదేశించింది. సిట్ పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news