కాంగ్రెస్ వాళ్ళను ఉరికించి కొట్టే రోజులు వస్తాయి : కేటీఆర్

-

రైతు పోరుబాట సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పరిపాలన లో పనులు ఆగిపోయినవి. డిచ్ పల్లి వద్ద ఆడపిల్లలు కూర్చున్నారు. చిన్న పిల్లలను ఎత్తుకొని కూర్చున్నారు. పోలీసు ల భార్యలు పిల్లలు ధర్నా చేశారు. కాంగ్రెస్ పాలనలో పోలీసు ల భార్యలు రోడ్డు ఎక్కారు. జైలు కు పోవడానికి రెడీ.. ఏడాది రెండేళ్లు అయినా జనం కోసం జైల్లో ఉంటా. కానీ కాంగ్రెస్ వాళ్ళను ఉరికించి కొట్టే రోజులు వస్తాయి అని అన్నారు.

అలాగే అన్ని వర్గాలను మోసం చేశారని 420 కేసు పెట్టాలంటే కేసు లు ఎవ్వరి మీద చేసారు. పోలీసు లు అయినా అధికారులు అయినా లెక్క రాసి పెట్టు ఎక్కువ చేస్తే ఎక్కువ చేస్తే మిత్తి తో చెల్లిస్తాం. చిట్టి నాయుడు వల్ల ఏం కాదు. ఆయను చూసి మీరు ఎక్కువ చేయకండి అంటూ పోలీసులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఉట్నూర్ లో కేసు వంద రోజుల్లో అన్ని ఇస్తాం అని చెప్పిన లుచ్చా లను జైల్లో పెట్టాలి. రైతుల మీద పేదల మీద కేసు పెడితే ఊరు కునేది లేదు. మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి.. కాంగ్రెస్ మోసాలను అక్కడి ప్రజలకు చెప్పండి అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version