BREAKING : ఉపాధి పథకంలో అవకతవకలు..కేసీఆర్ కు కేంద్రం నోటీసులు !

-

BREAKING : కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్‌ ప్రభుత్వాల మధ్య వార్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ తరుణంలో.. కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం బిగ్‌ షాక్‌ ఇచ్చింది.

ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని, రూ.152 కోట్ల అవకతవకలు జరిగాయని, కేసీఆర్‌ సర్కార్‌ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. మరో 2 రోజుల్లోనే దీనిపై కేసీఆర్‌ ప్రభుత్వానికి స్పందించాలని నోటీసుల్లో పేర్కొంది కేంద్రం.

 

Read more RELATED
Recommended to you

Latest news