సాయిచంద్ దశదిన కర్మకు సీఎం కేసీఆర్..భోజనం కూడా !

-

సాయిచంద్ దశదిన కర్మకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సాయిచంద్ దశదిన కర్మకు హాజరుకానున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. ఆ తరువాత మహంకాళి బోనాల కోసం మధ్యాహ్నం సతీ సమేతంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.

ఆ తరువాత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటికి సీఎం కేసీఆర్ వెళతారు. అక్కడే భోజనం చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇక అమ్మవారి దర్శనం తరవాత తిరిగి ప్రగతి భవన్ కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి సతీమణి. అటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటికి సీఎం కేసీఆర్ వెళతారు.

Read more RELATED
Recommended to you

Latest news