తెలంగాణ గీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త

-

తెలంగాణ గీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. గీత కార్మికులకు రైతు భీమా తరహాలో లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది.

తాటి, ఈతకల్లు గీస్తున్న కార్మికుల వివరాలను సేకరించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ అన్ని జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ లకు ఆదేశాలు జారీచేశారు. ఈనెల 30లోగా గీత కార్మికుల ఆధార్, నామినీల వివరాలు పంపాలని ఆదేశించారు. ఒకవేళ గీత కార్మికులు చనిపోతే బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news