త్వరలో ఆర్టీసీ సిబ్బందికి జీతాలు పెంపు – సీఎం కేసీఆర్

-

త్వరలో ఆర్టీసీ సిబ్బందికి కూడా జీతాలు పెంపు.. చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ గడువు మరో నెల పొడిగింపు చేస్తూ.. నిన్న కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌.

మేడే సందర్భంగా పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. పారిశుధ్య కార్మికుల వేతనం రూ.వెయ్యి పెంచాలని సీఎం నిర్ణయించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. జీహెచ్‌ఎంసీ, జలమండలి, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news