దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కు శంకుస్థాపన..వారికి నో ఎంట్రీ !

-

Foundation stone laying for Damagundam Navy Radar Station: దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కు శంకుస్థాపనకు రెడీ అయింది. ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే.. ఈ నేవీ రాడార్ స్టేషన్ ను సమీప గ్రామ ప్రజలు.. పర్యావరణవేత్తలు..వ్యతిరేకిస్తున్నారు.

Foundation stone laying for Damagundam Navy Radar Station

శంకుస్థాపన కార్యక్రమంలో నిరసన తెలిపే అవకాశం ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దామగుండం ఫారెస్ట్ కు వెళ్లే నలుమూలల కిలోమీటర్ల దూరంలోనే పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పాస్ ఉంటేనే ఆలో చేస్తున్నారు పోలీస్ అధికారులు. అటు ఫారెస్ట్ సమీప గ్రామాల ప్రజలకు కూడా నో ఎంట్రీ అంటున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version