BREAKING : సామాన్యులకు బిగ్ షాక్.. 40 శాతం పెరిగిన గ్యాస్ ధరలు

-

సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఊహించిన విధంగానే.. ఒకటో తారీఖు రాగానే.. ధరలను పెంచేశాయి ఆయిల్ కంపెనీలు.  విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీకి వినియోగించే నేచురల్ గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం 40% మేర పెంచింది.

నేటి నుంచి 6 నెలల పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) వెల్లడించింది. CNG వాహనాల్లో, ఇళ్లల్లో వంట కోసం వినియోగించే పైపులైను గ్యాస్ గాను సహజవాయువును వినియోగిస్తారు. ధరల పెంపుతో CNG నీ వినియోగించే వాహనదారులపై తీవ్ర ప్రభావం పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news