వైఎస్ పై జగ్గారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు..నా శీలం తీసేశాడు!

-

వైఎస్ పై జగ్గారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి ఏ పార్టీ లో ఉన్నాడో తెలివి ఉన్న వాళ్ళందరికీ తెలుసని… నేను పార్టీలు మార్చిన చరిత్ర అంతా నా ప్రజలకు తెలుసు అన్నారు. Trs లో పని చేసుకుంటూ ఉన్న నన్ను… పిలిచింది వైఎస్ కాదా..? ఆ సంగతి నీకు తెలియదా… నా శీలం కరాము చేసిందే వైఎస్సార్ అని రెచ్చిపోయారు.


జగ్గారెడ్డి వైఎస్ ఎన్ని పార్టీ లు మారలేదని నిలదీశారు. కాంగ్రెస్ లో గెలిచి… రెడ్డి కాంగ్రెస్ లోకి పోలేదా అని ప్రశ్నించారు. రెడ్డి కాంగ్రెస్ నుండి.. మళ్ళీ కాంగ్రెస్ లోకి రాలేదా అని ప్రశ్నించారు.

విజయమ్మ కూడా బీజేపీ డైరెక్షన్ లోనే ఉన్నారని… జగన్..షర్మిల, విజయమ్మ బాణాలు అన్ని బీజేపీవేనన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ రావద్దు అని బీజేపీ స్కెచ్ అని… అందులో భాగమే వీళ్లంతా అన్నారు. Ntr పేరు తీసి… Ys పేరు పెట్టడం జగన్ తప్పు చేయడమేనని… Ntr మీద తెలుగు ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి అని వివరించారు. వివాదాలతో పేరు పెడితే Ys కి చెడ్డ పేరు వస్తుందన్నారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news