రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన

-

రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కేసీఆర్‌ పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కేసీఆర్‌ పర్యటించనున్నారు. కెసిఆర్ క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలనకు కెసిఆర్ రానున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

నల్లగొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజ కవర్గ పరిధిలో పర్యటించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. గడిచిన పది సంవత్సరాలలో ఎండిపోని పంట పొలాలు, ఇప్పుడే ఎందుకు ఎండిపోయాయో అరా తీసారు కేసీఆర్…అత్యధికంగా బోర్లు వేసి నష్ట పోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామం నుంచే ఈ పరిశీలన మొదలు పెట్టే విధంగా కార్యక్రమం రూపొందిస్తున్న బీఆర్ ఏస్…ఎండిన పంటల పరిశీలన చేయనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news