మరో వివాదంలో కౌశిక్ రెడ్డి…సిగ్గు, శరం లేదా అంటూ రైతు తిట్టేసాడు

-

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నాడు. సిగ్గు శరం లేదా అంటూ ఓ రైతు పై ఆగ్రహించారు. జమ్మికుంటలో నిన్న జరిగిన రైతు దినోత్సవం లో brs ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఓ రైతుపై నోరు పారేసుకోవడం విమర్శలకు తావిస్తోంది.

రైతులకు పరిహారం ఇస్తాను మూడు నెలలు అయినా ఎందుకు ఇవ్వలేదని ఓ రైతు కౌశిక్ రెడ్డిని నిలదీశాడు. అంతే… ఆ రైతుపై కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డాడు. సిగ్గు శరం లేదా అంటూ ఆ రైతుపై ఫైర్ అయ్యాడు కౌశిక్ రెడ్డి. అయితే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news