హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు

-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది మెట్రో సంస్థ. ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ఉన్న నేపథ్యంలో మెట్రో సేవలను కూడా ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి.

Metro
Metro

రోజు వారిలా కాకుండా ఈ మెట్రో సేవలు ఇవ్వాళ అర్ధరాత్రి రెండు గంటల వరకు కొనసాగలు ఉన్నాయి. హైదరాబాద్ వాసులు ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జనం, అలాగే ఇతర విగ్రహాల నిమజ్జనం చూసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది మెట్రో సంస్థ. ఈ సదవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. కాగా ఇవాళ, రేపు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news