కేవలం పదేళ్లలోనే…100 ఏళ్ల ప్రగతికి సాధించాం – మంత్రి కేటీఆర్

-

కేవలం పదేళ్లలోనే…100 ఏళ్ల ప్రగతికి సాధించామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇవాళ్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పడి.. 10 ఏళ్లు పూర్తయింది. ఈ తరుణంలోనే.. మంత్రి కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

పోరాట యోధుడే పాలకుడై.. సాధించిన తెలంగాణను సగర్వంగా… దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ.. అంటూ పోస్ట్‌ పెట్టారు. దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది మన తెలంగాణ నేల అని అన్నారు. కేవలం పదేళ్లలోనే…వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన..తెలంగాణ తోబుట్టువులందరికీ..తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. జై తెలంగాణ… జై భారత్ అంటూ నినాదించారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news