BREAKING : తెలంగాణలో గుండె పోటుతో MRO మృతి

-

BREAKING : తెలంగాణలో గుండె పోటుతో MRO మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లాలో గుండె పోటు తో ఎమ్మార్వో మృతి చెందాడు. కేసముద్రo తహసీల్దార్ పని చేస్తున్న ఫరీదొద్దిన్ కు గుండె పోటు వచ్చింది. అయితే.. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా MRO ఫరీదొద్దిన్ మృతి చెందాడు.

నిన్న ప్రభుత్వ తరుపున ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ విందు లో పాల్గొన్నాడు ఎమ్మార్వో ఫరీదొద్దిన్. అయితే.. ఇవాళ మాత్రం గుండె పోటుతో MRO ఫరీదొద్దిన్ మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news