రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి సుహానిసిని..కాంగ్రెస్ లోకి వస్తారా ?

-

nandamuri suhasini met cm revanth: రేవంత్ రెడ్డిని కలిసారు నందమూరి సుహానిసిని..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు నందమూరి సుహానిసిని. దీంతో నందమూరి సుహానిసిని కాంగ్రెస్‌ పార్టీలో వస్తారా అనే చర్చ మొదలైంది. అయితే… రేవంత్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారట నందమూరి సుహానిసిని. వీరి సమావేశం వెనుక ఉన్న రహస్యం ఏంటో త్వరలోనే క్లారిటీ రానుంది.

nandamuri suhasini met cm revanth

ఇక అటు జీహెచ్‌ఎంసీ మేయర్‌ జి.విజయలక్ష్మి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎంతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఆమెకు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version