తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..మే 17న పాలిసెట్

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు పాలిసెట్-2023ను మే 17వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ నిర్ణయించింది.

ఆ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తో జరిగిన సమావేశంలో ఈ తేదీని ఖరారు చేశారు. దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 16 నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి బాసర RGUKT ఈ పరీక్షలో చేరడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news