LB స్టేడియంలో ప్రధాని మోడీ సభ..ఎప్పుడంటే ?

-

మే 10న ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీ సభ ఉంటుందని ప్రకటించారు కిషన్ రెడ్డి. మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగా సభలో ప్రధాని మోడీ పాల్గొంటారన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఈ సభ ఉంటుందని…తెలంగాణ రాష్ట్ర, దేశ ప్రజలకు మోడీ ప్రత్యేకమైన సందేశాన్ని ఈ సందర్భంగా ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు.

Prime Minister Modi Sabha at LB Stadium

కాగా… అటు మే 8న వేములవాడకు ప్రధాని మోదీ రానున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు రాజన్న సిరిసిల్లా జిల్లా నేతలకు సమాచారం అందిందని చెబుతున్నారు. దీంతో వేములవాడలో మోదీ సభ విజయవంతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news