షర్మిల వియ్యంకురాలుకి షాక్.. చట్నీస్ హోటల్ లో ఐటీ రెయిడ్స్..!

-

హైదరాబాద్ లో ని చట్నీస్ హోటల్ కు ఇన్ కమ్ టాక్స్ అధికారులు షాక్ ఇచ్చారు. మంగళవారం ఆ సంస్థకు సంబంధించిన బ్రాంచీలలో ఐటీ రెయిడ్స్ నిర్వహిస్తున్నారు. సంస్థ యజమాని అట్లూరి పద్మ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం.

కాగా చట్నీస్ సంస్థ యజమాని అట్లూరి పద్మ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు వియ్యంకురాలు. షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి కుమార్తె ప్రియకు గత నెల 17న వివాహం జరిగింది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్ ఈటరీస్ లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. ఈ తనిఖీలకు సంబంధించి హోటళ్ల యజమానులతో పాటు ఐటీ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news