సంగారెడ్డిలో దారుణం..కూతురిపై తండ్రి అత్యాచారం..చివరికి !

-

సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది..కూతురిపై తండ్రి అత్యాచారం చేయబోతుండగా.. భర్తని హత్య చేసింది ఓ భార్య. చౌటాకూర్ (మం) సుల్తాన్ పూర్ లో అర్థరాత్రి మద్యం మత్తులో భార్య ఇందిరా పెద్ద కూతురు సుకన్యతో గోడవపడ్డాడు మానయ్య. అయితే… భర్తను ఇంట్లో ఓ రూమ్ లో వేసి తాళం వేశారు తల్లికూతుళ్లు. గడ్డపార, గొడ్డలితో తలుపులు పగలగొట్టాడు మానయ్య. అనంతరం బట్టలు విప్పి కూతురిపై అత్యచారం చేయబోగా అడ్డుకుంది భార్య ఇందిరా.

Rape attempt on a young woman who came for a job interview

ఇక మానయ్య చేతిలో ఉన్న గొడ్డలి తీసుకుని మానయ్యని నరికి చంపింది భార్య. చంపేసిన తర్వాత పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయారు తల్లికూతుళ్ళు. ఇక ఈ సంఘటనపై చిన్నకూతురు పరంజ్యోతి మాట్లాడుతూ… మా నాన్న రోజు తాగి వచ్చి రోజు గొడవ చేసేవాడు… మా అక్క భర్త చనిపోయి 5 నెలలు అవుతుంది అప్పటి నుంచి మా అమ్మ వద్దే ఉంటుందని వివరించింది. నిన్న కూడా తాగి వచ్చి గొడవ చేస్తే మా అమ్మ అక్క అడ్డుకున్నారు… మా అక్కపై అత్యాచారం చేయబోతే అమ్మ గొడ్డలితో చంపేశాను అని మా అమ్మ చెప్పిందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news