BREAKING : నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు..కేసీఆర్ కీలక ప్రసంగం

-

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సాధారణ చర్చతో పాటు పద్దులపై కూడా చర్చ పూర్తయింది. అసెంబ్లీలో శనివారం రాత్రి 11:48 వరకు బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది.

ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చ జరగనుంది. మంత్రి హరీష్ రావు ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనుండగా, బిల్లుపై చర్చకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news