వాళ్లకి కిడ్నాప్ కాపీ రైట్ ఉంది: మోడీ

-

బీహార్‌ లోని ముజఫర్‌ పూర్‌ లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ మహాగట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వి యాదవ్‌ ను ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసారు. కిడ్నాప్‌ లపై ఆర్జెడికి కాపీ రైట్ ఉందని ఆరోపించారు. “బీహార్ లో గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ కారణంగా చూస్తే యువరాజ్ ఆఫ్ జంగిల్ రాజ్ నుంచి ఏమి ఆశించడం లేదని ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు.

15 ఏళ్ళ నుంచి నితీష్ కుమార్ సుపరిపాలన అందిస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాగా ప్రధాని వరుసగా బీహార్ లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయన సోమవారం వరుసగా నాలుగు ర్యాలీల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news