కలియుగ వైకుంఠం తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నడకదారి, సర్వదర్శనం భక్తులకు ఉదయం 8గంటల నుంచి టైంస్లాట్ పద్ధతిలో భక్తులకు టోకెన్లను తితిదే జారీ చేయనుంది. టైంస్లాట్, సర్వ దర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కనీసం మూడు గంటల సమయం పడుతోంది.. ఉచిత దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
నువ్వు మొగోడివైతే..6 గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి.. ఎన్నికలకు రా – కేటీఆర్
బ్రిటీష్ చట్టాలను రద్దు చేసి భారత చట్టాలను అమలు చేస్తామని ప్రకటించారు...
ఒకేసారి చేతికి రూ.26 లక్షలు వచ్చే స్కీమ్.. నెలకు ఎంత కట్టాలంటే
ఎల్ఐసీలో చాలా రకాల ఇన్యూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు అవసరాలకు...
పానీపూరీ తింటే ఆరోగ్యానికి మంచిదట.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.
పానీపూరి అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. ముఖ్యంగా అమ్మాయిలు అయితే పానీపూరిని...