నేడు హైదరాబాద్ లో రెండో ఐపీఎల్ మ్యాచ్..ట్రాఫిక్ ఆంక్షలు అమలు

-

నేడు హైదరాబాద్ లో రెండో ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లు ఓడిపోయింది హైదరాబాద్ సన్ రైజర్స్. సొంత గడ్డపై జరిగే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో హైదరాబాద్ టీం స్కెచ్‌ వేస్తోంది.

ఇక జరిగిన రెండు మ్యాచ్ లు గెలిచి దూకుడుతో ఉంది పంజాబ్ టీమ్. ఉప్పల్ స్టేడియం లో సాయంత్రం 7.30 కు స్టార్ట్ కాననుంది ఈ మ్యాచ్. అయితే.. నేడు హైదరాబాద్ లో రెండో ఐపీఎల్ మ్యాచ్ జరుగనున్న తరుణంలో.. ఉప్పల్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అలాగే… మెట్రో కూడా కీలక నిర్నయం తీసుకుంది. అర్థరాత్రి వరకు మెట్రో నడుపాలని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news