హైదాబాద్‌వాసులకు అలర్ట్‌.. నేడు ఆ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

-

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు భాగ్యనగర వాసులకు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు నగరానికి రానున్నారు. ఉదయం 9.35 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.29లోని ఆయన నివాసానికి చేరుకుంటారు.

Traffic Diversion : హైదరాబాద్‌వాసులకు అలర్ట్‌.. రేపు ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌  ఆంక్షలు.. - NTV

ఈ నేపథ్యంలో పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌, హెచ్‌పీఎస్‌ బేగంపేట్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, జూబ్లీహిల్స్‌ రోడ్డు నం. 29 మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత, మళ్లింపులు ఉంటాయని చెప్పారు. దీంతో ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా భారీ వాహనాలను నగరంలోకి అనుమతించబోని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news