తొలి రౌండ్: దూసుకుపోతున్న తెరాస

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో తెరాస పార్టీ దూసుకుపోతుంది. పోస్టల్ బ్యాలెట్ లో వెనుకబడినా సరే ఆ తర్వాత మొదలైన తొలి రౌండ్ లో ఆధిక్యం కనబరుస్తుంది. చందా నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లి, హైదర్ నగర్, ఆర్సీపురం, పఠాన్ చేరు, హఫీజ్ పేట లో తెరాస ఆధిక్యంలో ఉంది. బాలానగర్ లో కూడా తెరాస ఆధిక్యం కనబరుస్తుంది.

చర్లపల్లి, మీర్ పేట, కాప్రా లో కూడా తెరాస ఆధిక్యంలో ఉంది. 10 స్థానాల్లో తెరాస పార్టీ ఆధిక్యంలో ఉంది. మీర్ పేట హెచ్ బీ కాలనీలో తెరాస ఆధిక్యం కొనసాగిస్తుంది. ఒక్క స్థానంలో మాత్రమే బిజెపి ఆధిక్యంలో ఉంది. ఇతర పార్టీలు ఇంకా ఖాతా తెరవలేదు. పోస్టల్ బ్యాలెట్ లో కొనసాగించిన ఆధిక్యాన్ని బిజెపి ఆ తర్వాత నిలబెట్టుకోలేకపోయింది

Read more RELATED
Recommended to you

Latest news