అప్స ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి వర్గం విజయం.. అర్ధరాత్రి వరకు సాగిన కౌంటింగ్

-

 

ఏపీ సెక్రటేరీయేట్ అసోసియేషన్-అప్సా ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. అయితే, ఈ అప్సా ఎన్నికల్లో వెంకట్రామి రెడ్డి వర్గం ఘన విజయం సాధించారు. ఏపీ సెక్రటేరీయేట్ ఎన్నికల్లో అధ్యక్షునిగా వెంకట్రామిరెడ్డి ఎన్నిక అయ్యారు. అప్సా అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన వెంకట్రామి రెడ్డి… 296 ఓట్ల మెజార్టీతో వెంకట్రామి రెడ్డి ఘన విజయం సాధించారు.

మొత్తం తొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాలు గెలుచుకున్నారు వెంకట్రామి రెడ్డి వర్గీయులు. మొత్తం 9 పోస్టులకు గానూ పోటీలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు.

గెలుపొందిన అభ్యర్థులు..:

వైస్ ఛైర్మన్ – ఎర్రన్న యాదవ్.

వైస్ ఛైర్మన్ (మహిళ) – సత్య సులోచనా.

సెక్రటరీ – శ్రీ కృష్ణ.

అడిషనల్ సెక్రటరీ – గోపీకృష్ణ.

జాయింట్ సెక్రటరీ – మహిళ – రమాదేవి.

జాయింట్ సెక్రటరీ- ఆర్గనైజేషన్ – మనోహర్.

స్పోర్ట్స్ సెక్రటరీ- సాయి.

ట్రెజరర్-వెంకట్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version